Specifications :
Available colors: Red, Blue, Purple Size and Weight : h164.4mm ,w75.6mm,d9.3mm Display: 6.5'' Screen 89%Screen to Body ratio Corning Gorilla Glass 3+ Night Mode for Eye Care Camera : 48MP Main Camera 8MP Wide Angle Camera 2MP Portrait Camera 13MP Front Camera Video Recording: Upto 4k Recording Support Ram and Rom: 4+64GB and 4+128GB Varients Battery : 5000mAh Battery 10w Charging Power Sensors: FingerPrint Sim Slot: Dual Nano sim with TF Researchers say that the virus, which is spreading day by day, now comes with long nails
Nails .. It is said that it is not advisable to grow nails from small pots. However, no one cares that much because of our confidence in ourselves. To whom do they clean the gorillas .. Neatly maintain them .. Why are they doing this, they are growing. Females are one step ahead in this regard. Nails is the main attraction for the beauty of the gorillas. Along with these came a new style of nail art. A lot of people are following it .. pawan kalyan Apart from politics, he also focused on films. That is why he worked in successive films. The latest Pink movie to be remade in Telugu. The film is being launched in Telugu as Vakil Saab.
The poster for Pawan Look has also been released recently. However, the shooting with Corona Effect was postponed. Pawan Pawan Kalyan, on the other hand, is making a huge historical film under the direction of Krrish. Pawan Kalyan will be playing the role of Robin Hood who exploits the poor during the English period. Some of the names of the protagonist of the film are examined. The latest Bollywood heroine is Jacqueline. On the other hand, the film also features a heroine. Here is the Full Information About Redmi note 8Camera : 48 MP Quad Camera
Battery : 4000 mAh Battery Charger Type : Type C 18 w Fast Charger Screen : Dual corning gorilla Glass 5 Display : 6.3 Full High Definition Display Ram : Upto 6Gb Ram Internal Memory: 128Gb Rom 512 Expandable colors: Black, Blue, White Screen And Body Ratio: 90% High Screen to Body Ratio Cameras: 1.48MP Ultra High Resolution Camera 2.8MP Ultra Wide Angle 3.2MP Macro Lens 4.2MP Depth Camera 5.13MP Selfie Camera Processor Type: Qualcomm Snap Dragon 665 Sim Slots : 2+1 Sim Card Slots జూనియర్ ఎన్టీఆర్ ముందుగా చేసినట్లుగానే RRR బృందం మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుట్టిన రోజు టీజర్తో మన ముందుకు రావటం జరిగింది.రామ్ చరణ్ characterization తో మన విప్లవం వీరుడు అల్లూరి సీతారామ రాజుకు ఘన నివాళి అందజేస్తూ ఇప్పుడు RRR సినిమా Team రాంచరణ్ తన సిక్స్ ప్యాక్ మాస్ లుక్ లో అద్భుతంగా కనిపించి అతని పంజా బలం ఎలా ఉంటుందో అన్నట్టుగా తను బ్యాగ్ ని కొట్టే వీడియోతో మన ముందుకు రావటం జరిగింది. "ఇంటి పెరూ అల్లూరి, సాకిండి గోదారి, నా అన్నా మన్నెం దోరా .. అల్లూరి సీతారామ రాజు" జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన స్వరం ద్వారా పరిచయం చేసాడు . చరణ్ అభిమానులకి కోచెమ్ కూడా ఎటువంటి సందేహం అక్కర్లేదు , చరణ్ సూపర్ ఫ్యాబ్గా కనిపించనున్నాడు ఏ టీజర్ ద్వారా అభిమానులకి కనుల పండగే ఇక . సినిమా ప్రేమికులను చప్పట్లు, ఈలలతో థియేటర్లలో ఉల్లాసంగా తీర్చిదిద్దే విధంగా ఈ సూపర్ హీరో టీజర్ కట్ చేయబడిందనడంలో సందేహం లేదు. చరణ్ యొక్క ఖాకీ పంత్, బెల్ట్ మరియు అతని ఛాతీపై ఆ జంజా, లుక్ చాలా ఆశ్చర్యంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మనోహరమైన వాయిస్ మార్ప ప్లస్. కీరవాని యొక్క అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సౌండ్ మిక్సింగ్ శ్రద్ధ మరో ప్లస్ పాయింట్ , రాజమౌలి తన అద్భుతమైన ఎలివేషన్ విజువల్స్ తో మరోసారి అభిమానులకి కనివిందు చేసాడు . Vertical Divider
ట్విట్టర్ , instragram వేదికగా చిరు : మెగాస్టార్ చిరంజీవి నిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోకి ప్రవేశించారు. అతను ఇప్పుడు ట్విట్టర్, మరియు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నాడు. చిరంజీవి ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో 438 కే ఫాలోవర్స్ను పొందారు, ఇది చాలా అద్భుతంగా ఉంది. అలాగే, అతను ట్విట్టర్లో 138 కె ఫాలోవర్లను సంపాదించాడు. చిరంజీవికి అక్కినేని నాగార్జున, రాజమౌలి, మోహన్ లాల్, సుహాసిని, రాధిక శరత్కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు సోషల్ మీడియాలో స్వాగతం పలికారు. చిరంజీవి అభిమానులు తమ అభిమాన నటుడు వారితో ఎక్కువసార్లు సంభాషించటం ఆనందంగా ఉంది. కరోనా వ్యాధి పైన వచ్చే ప్రతి న్యూస్ సోషల్ మీడియా చూస్తూ ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని మా మనవి మీకు ఏమైనా సందేహాలు ఉంటె మన ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ లో ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ చుడండి .. ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి ..మీ కోసం ఇక్కడ వెబ్ సైట్ యొక్క వివరాలు పొందుపరచటం జరుగుతుంది https://www.mygov.in/covid-19/
సామాజిక దూరంతోనే మహమ్మారి మాయం.. అంతర్జాతీయ మహమ్మారి కరోనా వైరస్పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొడదామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. మహాభారతాన్ని 18 రోజుల్లో ముగించారని, 21 రోజుల్లో కరోనాను జయించలేమా అని ప్రశ్నించారు. వారణాసి నియోజకవర్గ ప్రతినిధులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు అంతా బాగుందని తాను చెప్పలేనని ఆయన అన్నారు. కరోనా వైరస్ను సంఘటితంగా ఎదుర్కొని విజయం సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించాలని ఇది మన అలవాటుగా మారాలని కోరారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో అవసరమైన సమాచారం కోసం 9013151515 వాట్సాప్ నెంబర్తో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెంబర్కు నమస్తే అని వాట్సాప్ చేస్తే సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని, ఇల్లే మన కేరాఫ్ అడ్రస్గా మారాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. విపత్కర సమయంలో సేవలందిస్తున్న వారిని మనం కొనియాడాలని చెప్పారు. వారణాసి దేశానికి శాంతి, సహనశీలతను నేర్పిందని అన్నారు. కరుణను చూపడం ద్వారా కరోనాను ఓడించాలని అన్నారు. తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని కోరారు. పేదలు, ఇరుగుపొరుగు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
కరోనా వ్యాధి నిరోదక చర్యల్లో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ప్లాజా గుండా మంగళవారం రాత్రినుంచి వాహనాలను ఉచితంగా వదులుతున్నారు. రుసుం తీసుకోవద్దంటూ నేషన్ హైవే అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక టోల్ అధికారులు పేర్కొన్నారు. దీంతో మంగళవారం నుంచి వా హనాలనుంచి రుసుం తీసుకోకుండా వదులు తున్నట్లు అధికారులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు అన్ని టోల్ప్లాజాల గుండా వాహనాలను ఉచితంగా వదిలేలా నేషనల్ హైవే అధికారులు నేడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాలు తగ్గుముఖం పట్టడం, ఫ్రీగా వదులుతుండడంతో టోల్ సిబ్బందిని ఇళ్లకు పంపించారు. కేవలం ఇరువైపులా రెండు బూత్లను మాత్రమే తెరిచి ఉంచగా మిగితా కౌంటర్లను మూసివేశారు. 23వ తేదీన 10,650 వాహనాలు వెళ్లగా, 24న 3,880, 25న 1,650వరకు వాహనాలు గూడూరు టోల్ గుండా వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య తగ్గిపోతుండడంతో టోల్ రుసుంను మినహాయిస్తున్నట్లు తెలుస్తోంది. |
CategoriesThis Link Directly Redirected To Amzon India Website
|